‘రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారు’
సాక్షి, విజయవాడ :  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్‌  తెలిపారు. గురువారం విజయవాడ 39వ డివిజన్‌కు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. …
మైనర్‌ అదృశ్యం: ‘జూ’ బోనులో ముక్కలై
లాహోర్ :  కనిపించకుండాపోయిన బాలుడు  స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది.  లాహోర్  సఫారి పార్క్‌లో  సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్‌కత్‌ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్‌ బాలుడిని బిలాల్‌ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగ…
సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం
విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'దిశ' చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ.. దేవినేని ఆవినాష్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆవినాష్‌ మాట్లాడుతూ..మహిళలను తోబుట్టువులుగా భావించి సీఎం జగన్‌ 'దిశ' చట్టం తెచ్చారని పేర్కొన…
జనవరి నుంచి ‘ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్‌’
జనవరి నుంచి 'ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్‌' అమరావతి: పంట ఉత్పత్తులు, పశువుల రవాణా, ఎగుమతులకు 'ఈ-ట్రాన్స్‌పోర్టు పర్మిట్‌' విధానం 2020 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రస్తుత ఎక్స్‌పోర్ట్‌ పర్మిట్‌ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే,…
మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తాం: కన్నబాబు
మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తాం: కన్నబాబు విశాఖ : మూతబడ్డ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి ప్రారంభిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఏజెన్సీలో బాస్మతి ధాన్యం సాగుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రైతుల నుంచి నేరుగా ఏపీ సీడ్స్ విత్తనాలు కొనుగోలు చేస్తోందన్నారు. వ్యవసాయశాఖ అధికారులు మధ్…
सपाइयों ने थाने में धरना दिया
मड़ियाहूं ( जौनपुर )। झांसी कथित फर्जी एनकाउंटर के विरोध में समाजवादी पार्टी के कार्यकर्ताओं ने यहां थाना परिसर में धरना दिया और कैंडल जलाकर मुठभेड़ में मारे गए पुष्पेंद्र यादव को श्रद्धांजलि दी ।     पूर्व सांसद तूफानी सरोज पूर्व ब्लाक प्रमुख रामनगर कैलाश नाथ यादव सपा नेता जय हिंद यादव राजेश यादव …